విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. దుర్గ గుడి వద్ద ట్రాఫిక్, వసతి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఏడు అంతస్తుల పార్కింగ్, వసతి సముదాయం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీకి ఉన్న మూడు ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ: దుర్గమ్మ భక్తులకు రిలీఫ్.. ఏడు అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్, వసతి సముదాయం.!
RELATED ARTICLES


