ఈ ఏడాది జనవరిలో ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పెరిగిన నిత్యావసరాలు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై గళమెత్తారు. అయితే, ఈ ఉద్యమాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఉక్కుపాదంతో అణచివేసింది. పెద్ద ఎత్తున ప్రజలను అరెస్ట్ చేసి, జైల్లో పెట్టింది. అలాగే, చాలా మందికి మరణశిక్షలు కూడా విధించింది. ఈ క్రమంలో ఓ 19 ఏళ్ల కవల సోదరీమణులకు అత్యంత దారుణమైన శిక్షలు విధించిన విషయం వెలుగులోకి వచ్చింది. వారిని అత్యంత క్రూరంగా హింసించారు. జైల్లో ఉన్న తమ బిడ్డలను ఆమె తల్లి కూడా గుర్తుపట్టలేకపోయారు.
ఇరాన్లో కవల అక్కాచెల్లెళ్లకు దారుణమై శిక్షలు.. ఒకరికి మరణశిక్ష, మరొకరికి 25 ఏళ్ల జైలు
RELATED ARTICLES


