Chintakayala Ayyanna Patrudu Retired From Politics: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. వచ్చే ఎన్నికల్లో నుంచి తేల్చి చెప్పారు. అందుకే మిగిలిన ఈ మూడేళ్ల కాలంలో పనులు చేయాలని ఆలోచన చేశానన్నారు. 31 ఏళ్లుగా తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
RELATED ARTICLES


