HomeAndhra Pradeshఏపీలో కొత్తగా పింఛన్‌ల కోసం దరఖాస్తులు స్వీకరణ.. రెడీగా ఉండండి, పూర్తి వివరాలివే

ఏపీలో కొత్తగా పింఛన్‌ల కోసం దరఖాస్తులు స్వీకరణ.. రెడీగా ఉండండి, పూర్తి వివరాలివే

AP Govt To Take New Applications For Ntr Bharosa Pensions In September: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరించనున్నారు.
అక్టోబరు నుంచి కొత్త పింఛన్‌లు పంపిణీ చేయనున్నారు. ముందుగా వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఆ తర్వాత మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పింఛన్లు ఇవ్వనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments