HomeAndhra Pradeshసింహాచలం ఆలయంలో సుప్రభాత సేవకు భక్తుల నుంచి డిమాండ్.. అక్టోబర్ వరకు టికెట్లు లేవు

సింహాచలం ఆలయంలో సుప్రభాత సేవకు భక్తుల నుంచి డిమాండ్.. అక్టోబర్ వరకు టికెట్లు లేవు

Simhachalam Temple Suprabhata Seva Tickets: సింహాచలం ఆలయంలో సుప్రభాత సేవ టికెట్ల కోసం డిమాండ్ పెరిగింది. కొంతకాలంగా సుప్రభాత సేవ టికెట్ల కోసం భక్తులు బుక్ చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ పెగరడంతో పాటుగా ప్రతిరోజూ 20మందిని మాత్రమే అనుమతిస్తుండటంతో ఈ టికెట్లుకు డిమాండ్ పెరిగింది. అందుకే రాబోయే రోజుల్లో అదనంగా రోజుకు మరో 10మందికి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి అక్టోబర్ వరకు టికెట్లు బుక్ అయ్యాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments