HomeBusinessMarket Crash: నిమిషాల్లోనే రూ.5,00,000 కోట్లు లాస్.. ట్రంప్ దెబ్బకు భారీ నష్టాల్లోకి భారత్ మార్కెట్లు..!

Market Crash: నిమిషాల్లోనే రూ.5,00,000 కోట్లు లాస్.. ట్రంప్ దెబ్బకు భారీ నష్టాల్లోకి భారత్ మార్కెట్లు..!

Market Crash: ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు చేస్తుండడం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2 వ తేదీన దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద నిమిషాల వ్యవధిలోనే రూ. 5 లక్షల కోట్లు ఆవిరైపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల వంటి చాలా అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments