మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి ఒంటరిగా అజ్నార్ నదిని శుభ్రం చేసి వార్తల్లో నిలిచాడు. అయితే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను అతడు కలవడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చేసిన విమర్శలు, బిట్టు ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.


