HomeBusinessఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఏటీఎం ట్రాన్సాక్షన్లు లిమిట్ దాటితే...

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఏటీఎం ట్రాన్సాక్షన్లు లిమిట్ దాటితే ఛార్జీల మోత!

SBI Salary Package Account: బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో రకాల సేవల్ని అందిస్తుంటాయి. ఇక్కడ డెబిట్ కార్డుల్ని కూడా ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎస్బీఐ తన శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లకు సంబంధించి మార్పులు చేసింది. ట్రాన్సాక్షన్లపై పరిమితులు విధించింది. ప్రతి నెలా 5 లావాదేవీలు దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 23 ప్లస్ జీఎస్టీ చొప్పున ఛార్జీ విధించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments