HomeNation and World8 రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం.. ఎక్కడెక్కడ ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారంటే?

8 రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం.. ఎక్కడెక్కడ ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారంటే?

సుప్రీం కోర్టు కొలీజియం ప్రతిపాదనల ఆధారంగా దేశంలోని ఎనిమిది ఉన్నత న్యాయస్థానాలకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సోషల్ మీడియా వేదికగా.. అధికారికంగా ఈ వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా నియామకాల ద్వారా పాట్నా, బొంబాయి, కలకత్తా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్-హర్యానా హైకోర్టులకు కొత్త సీజేలు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments