శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీలో ఈ 18 రోజుల్లో భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. 18 రోజుల్లో భక్తులు 3 కోట్ల 91 లక్షల 17 వేల 684 రూపాయలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. కానుకులతో పాటు బంగారం, వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. 306 గ్రాముల బంగారం, 4.170 కిలోల వెండి వస్తువులు భక్తులు చెల్లించారు. గత నెలలో 16 రోజులకు 3 కోట్ల 39 లక్షల రూపాయలు కానుకుల రూపంలో చెల్లించారు.
18 రోజుల్లో రూ. 3.91 కోట్లు.. దుర్గగుడికి భారీగా హుండీ ఆదాయం
RELATED ARTICLES


