HomeAndhra Pradeshకృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం.. రైతులతో ఫీడర్ కెనాల్ ప్రారంభం.. భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు

కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం.. రైతులతో ఫీడర్ కెనాల్ ప్రారంభం.. భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభత్సవ వేళ కష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ముప్పై ఏళ్ల కిందట 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. మళ్లీ 2026లో ఆయనే సీఎంగా ప్రారంభోత్సవం చేస్తుండటంతో ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తే సమయంలోనూ స్థానిక రైతులతోనే బటన్ నొక్కించి నీటిని కిందికి విడుదల చేశారు. ఈ దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments