Tata Sons AGM: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎన్ చంద్రశేఖరన్ ప్రకటన చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 18వ తేదీ మంగళవారం జరగాల్సిన టాటా సన్స్ ఏజీఎం సమావేశం వాయిదా పడింది. ఇలా జరగడం ఆ కంపెనీ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. తగినంత కోరం లేక ఏజీఎం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.



