భారత డిజిటల్ స్వరూపాన్ని మార్చేసి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న రిలయన్స్ జియో, కేవలం టెలికాం నెట్వర్క్గానే కాకుండా ఏఐ, క్లౌడ్, కంప్యూటింగ్ శక్తిగా రూపాంతరం చెందింది. 52 కోట్ల మందికి పైగా కస్టమర్లతో దేశంలోనే తిరుగులేని టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన జియో ప్రయాణంపై ప్రత్యేక విశ్లేషణ..


