ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అసంక్రమిత వ్యాధుల సర్వేను నిర్వహించగా, దానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48.15 లక్షల షుగర్ కేసులు నమోదైతే అందులో కొత్తవి 10.72 కాగా, బీపీ కేసులు 59.29 లక్షల కేసులుంటే కొత్తవి 11.79 లక్షలని అధికారులు తేల్చారు. బీపీ, షుగర్ రెండింటిలోనూ బాపట్ల జిల్లానే మొదటి స్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామ రాజు జిల్లా మాత్రం ఈ వ్యాధుల జాబితాలో చివరి స్థానంలో ఉంది.
APలో కొత్తగా 11 లక్షల బీపీ, 10 లక్షల షుగర్ కేసులు.. అందులో బాపట్ల జిల్లానే ఫస్ట్!
RELATED ARTICLES


