HomeBusinessఓడూ ఎక్స్‌పీరియన్స్‌ ఇండియా 2026 గుజరాత్‌ గాంధీనగర్‌లో జరగనుంది.. హాజరుకానున్న టాప్‌ ఫౌండర్స్‌, పెట్టుబడిదారులు, ఇన్‌ఫ్లూయన్సర్లు

ఓడూ ఎక్స్‌పీరియన్స్‌ ఇండియా 2026 గుజరాత్‌ గాంధీనగర్‌లో జరగనుంది.. హాజరుకానున్న టాప్‌ ఫౌండర్స్‌, పెట్టుబడిదారులు, ఇన్‌ఫ్లూయన్సర్లు

ఓపెన్‌ సోర్స్‌ బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ అయిన ఓడూ (Odoo) నిర్వహించే ఓడూ ఎక్స్‌పీరియన్స్‌ ఇండియా 2026 సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న మహాత్మా మందిర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సెప్టెంబర్‌ 11, 12 తేదీల్లో జరగనుంది. సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్లలో ఒకటిగా ఈ ఓడూ ఎక్స్‌పీరియన్స్ ఇండియా 2026 సదస్సు నిలవనుంది. ఈ కార్యక్రమానికి 150కి పైగా దేశాల నుంచి 25,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. అలాగే 200 కంటే ఎక్కువ ప్రసంగాలు, 180కి పైగా ఎగ్జిబిటర్ల స్టాల్స్‌ ఉంటాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments