Simhachalam Temple Suprabhata Seva Tickets: సింహాచలం ఆలయంలో సుప్రభాత సేవ టికెట్ల కోసం డిమాండ్ పెరిగింది. కొంతకాలంగా సుప్రభాత సేవ టికెట్ల కోసం భక్తులు బుక్ చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ పెగరడంతో పాటుగా ప్రతిరోజూ 20మందిని మాత్రమే అనుమతిస్తుండటంతో ఈ టికెట్లుకు డిమాండ్ పెరిగింది. అందుకే రాబోయే రోజుల్లో అదనంగా రోజుకు మరో 10మందికి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి అక్టోబర్ వరకు టికెట్లు బుక్ అయ్యాయి.
సింహాచలం ఆలయంలో సుప్రభాత సేవకు భక్తుల నుంచి డిమాండ్.. అక్టోబర్ వరకు టికెట్లు లేవు
RELATED ARTICLES


