
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 11, 2026 వరకు శుక్రుడు కుజుడి ఆధిపత్యంలోని చిత్తా నక్షత్రంలో సంచరించనున్నాడు. జ్యోతిష్య పరంగా ఈ నక్షత్ర మార్పు వల్ల మేషం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.


