HomeSportsవయసు దాచిన యువ క్రికెటర్.. కఠిన చర్యలు తీసుకున్న బీసీసీఐ..!

వయసు దాచిన యువ క్రికెటర్.. కఠిన చర్యలు తీసుకున్న బీసీసీఐ..!

వయసు మోసానికి (ఏజ్ ఫ్రాడ్) పాల్పడిన యువ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠిన చర్యలు తీసుకుంది. అతడిపై రెండేళ్ల నిషేధం విధించడంతో పాటు భారత్ అండర్-19 జట్టు నుంచి తప్పించింది. రాబోయే ఆస్ట్రేలియా అండర్-19 సిరీస్ కోసం రోహిత్ స్థానంలో వన్డే మ్యాచ్‌లకు సౌరాష్ట్రకు చెందిన ఆర్యన్ సవ్సనిని, మల్టీ-డే మ్యాచ్‌లకు హర్యానాకు చెందిన క్రికెటర్ తన్మయ్ బలోడాను సెలక్టర్లు ఎంపిక చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments