Reliance Bombay Creamery: ముకేశ్ అంబానీ మరోసారి భారతీయ మార్కెట్లలో సంచలన సృష్టించేందుకు రూ.10 అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఐస్ క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ బాంబే క్రీమరీ పేరుతో కేవలం రూ.10కే అందించేందుకు సిద్ధమైంది. దీంతో అమూల్, క్వాలిటీ వాల్స్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ ధరకే ఐస్ క్రీమ్స్ అందుబాటులోకి తెచ్చి మరోసారి సంచలనం సృష్టించాలని అంబానీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


