విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 2027 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు.
ఏప్రిల్ 2027 నాటికి యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ : మంత్రి నారా లోకేష్
RELATED ARTICLES


