Adilabad Airport : ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూ సేకరణ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రక్షణ శాఖ కోరినట్లు మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు తెలిపారు.


