తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ వెలువడిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కల్లోలాన్ని రేపాయి. ప్రధాని రేసులో విజయ్ మూడో స్థానంలో నిలవడంతో టీవీకే శ్రేణులు విజయ్ ఫర్ పీఎం ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అయితే ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి భాగస్వామి కాంగ్రెస్.. 2029లో రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వకుంటే విజయ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని రేసులో విజయ్.. మంత్రి పదవులు వదులుకుంటామని కాంగ్రెస్ నేతల హెచ్చరిక
RELATED ARTICLES


