ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా మరో అడుగు పడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకై ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ (సవరణ) చట్టం 2026 అమలకు జీవో నంబర్ 210, మేయర్, వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణ కోసం జీవో నంబర్ 211 జారీ చేసింది. ఆగస్ట్ 28 నుంచి ఈ సవరణలు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
RELATED ARTICLES


