సెప్టెంబర్ 5, 2016న వాణిజ్య సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో.. పదేళ్లలో తెలుగు రాష్ట్రాల టెలికాం రంగాన్ని మలుపు తిప్పేసింది. డేటా అయిపోతుందేమో అన్న భయం నుంచి అపరిమిత డిజిటల్ లభ్యత వరకు జరిగిన సమగ్ర పరిణామం, పోటీ సంస్థల పరిస్థితి, 5జీ విప్లవంతో మారిన ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక కథనం..


