HomeHeadlinesNepal floods : నేపాల్‌లో విలయం- 275 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..

Nepal floods : నేపాల్‌లో విలయం- 275 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భయానక ఆకస్మిక వరదల్లో 275 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా 166మందిని ఇప్పటివరకు సురక్షింతా రక్షించారు. సహాయక చర్యల వివరాలను విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments