డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మన్యం జిల్లా పెదపెంకిలో ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం దొరకనుంది. పెదపెంకిలో చేపట్టిన అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. 27 సిమెంటు రోడ్లు, 6 సిమెంటు డ్రెయిన్ల నిర్మాణం పూర్తయ్యింది. 41 మ్యాజిక్ డ్రెయిన్లు ఏర్పాటు చేశారు. 3 వేలకు పైగా మొక్కలతో సుందరీకరణ పనులు చేపట్టారు. దశాబ్దాల బోదకాలు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్తుల వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్స్ ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ చొరవ.. దశాబ్దాల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు..
RELATED ARTICLES


