ప్రియుడితో కలిసి భర్త హతమార్చిన ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డకు చెందిన 32 సంవత్సరాల ఆంజనేయులి హత్యకి అతని భార్య నాగ సుబ్బులు ప్రణాళిక రచించిందని, ప్రియుడు గురు ప్రసాద్ దాన్ని అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించి, పార్టీ చేసుకుందామని పిలిపించి మరీ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో తొలుత భార్యపై అనుమానం ఉన్నప్పటికీ ఘటనా స్థలంలో దొరికిన మద్యం బాటిల్ సీసా మూత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఒక్క క్లూతో దొరికిపోయారు!
RELATED ARTICLES


