అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అంజన హరి, అన్ మేరీ మాథ్యూలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే వీరితో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉండే మరో మహిళనే ఈ హత్యలు చేసినట్లు గుర్తించిన పోలీసులు… ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హత్యలు చేయడానికి కొన్ని రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి సంతోషంగా ఓనం పండుగ జరుపుకోవడం.. కొన్నిరోజుల్లోనే ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని మృతుల కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓనం వేడుకల వేళ.. అెమరికాలో ఇద్దరు మలయాళీ మహిళల దారుణ హత్య!
RELATED ARTICLES


