ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కిర్గిజిస్థాన్లో జరుగుతోన్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1న రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్.. మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఆ దేశ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించింది. అయితే, ఇరువురూ ఏం చర్చించారనేది తెలియరాలేదు.
ప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ భేటీ.. అమెరికాతో యుద్ధం తర్వాత తొలిసారి
RELATED ARTICLES


