దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు - రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం..! అనుమానితుడి విచారణ
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడులకు పాల్పడిన కేసులో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. తెలంగాణలోని రామగుండంతో పాటు దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా… కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది.