రాఖీ వేళ ప్రయాణికులకు శుభవార్త ... చర్లప్లలి - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ వివరాలు
Charlapalli Kakinada Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆగస్టు 27, 28 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.