HomeAndhra Pradeshవిశాఖపట్నం: గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్.. ఉచితంగా నీట్, ఐఐటీ-జేఈఈ శిక్షణ.. హాస్టల్, భోజనం...

విశాఖపట్నం: గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్.. ఉచితంగా నీట్, ఐఐటీ-జేఈఈ శిక్షణ.. హాస్టల్, భోజనం ఫ్రీ

Marikavalasa Excellence Centre NEET IIT-JEE Coaching: విశాఖపట్నం జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటయ్యింది. నీట్, ఐఐటీ-జేఈఈ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ, సమగ్ర రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఇస్తారు. మారికవలస గురుకుల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు మొత్తం 600మంది ఇక్కడ చదువుకోనున్నారు.. వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments