HomeAndhra Pradeshప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. బ్యాగులో బంగారం ఏమైంది?.. ఇంతకీ ఆరోజు రాత్రి ఏం...

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. బ్యాగులో బంగారం ఏమైంది?.. ఇంతకీ ఆరోజు రాత్రి ఏం జరిగింది!

Gold Stolen From Private Travels Bus In Andhra Pradesh: బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చోరీ కలకలం రేపింది. ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేశారు. హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉన్న దాదాపు 400 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదని మహిళ చెబుతున్నారు. ఈ బస్సు మధ్యలో ఒకచోట ఆగింది.. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నెల్లూరు జిల్లాకు కేసును బదిలీ చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments