HomeAndhra Pradeshఏపీ రైలు ప్రయాణికులకు అలర్ట్.. 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్ మారింది, ఈ రైల్వే స్టేషన్‌లలో...

ఏపీ రైలు ప్రయాణికులకు అలర్ట్.. 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్ మారింది, ఈ రైల్వే స్టేషన్‌లలో ఆగే టైమింగ్స్ మారాయి

AP Railway Stations 8 Express Trains Timings Revised: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను మార్చింది. ఏపీలోని పలు ముఖ్యమైన స్టేషన్లలో సమయాల్లో మారాయి. నవంబర్ నెల మొదటి వారం నుంచి వేర్వేరు తేదీల్లో ఈ కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు మారిన రైళ్ల వివరాలు, కొత్త సమయాల వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments