Polavaram Left Canal Trail Run To Release Water: ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జల్లాకు నీళ్లు విడుదల చేయనున్నారు. దీని కోసం పోలవరం ఎడమ కాలువలో ట్రయల్ రన్ నిర్వహించారు.. నీళ్లును విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సెప్టెంబర్ 2 లేదా 3 తేదీల్లో ఒకరోజు అనకాపల్లి జిల్లాలో జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకే ముందుగా ట్రయల్ రన్ నిర్వహించారు.
ఉత్తరాంధ్రకు పోలవరం ద్వారా గోదావరి జలాలు.. ఎడమ కాలువ ట్రయల్ రన్, వచ్చే నెలలోనే ముహూర్తం!
RELATED ARTICLES


