HomeHeadlinesవందే భారత్ స్లీపర్: 260 రైళ్లతో రైల్వే శాఖ భారీ ప్లాన్

వందే భారత్ స్లీపర్: 260 రైళ్లతో రైల్వే శాఖ భారీ ప్లాన్

మెరుగైన సౌకర్యాలతో కూడిన 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే బృహత్తర ప్రణాళిక రూపొందించింది. గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో విమాన తరహా సౌకర్యాలు లభించనున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments