నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులకు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. నిరసనకారులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆర్టికల్ 142 ద్వారా లభించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ కేంద్రం హామీలకు న్యాయబద్ధత కల్పించింది.


