కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు జీతాల పెంపు, కరువు భత్యం (డీఏ) సవరణ అంశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. జూలై 2026 విడత డీఏ పెంపుపై కేంద్ర మంత్రివర్గం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది.


