తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మేనకోడలు (28) బీర్భూమ్లోని తన స్వగృహంలో శవమై కనిపించారు. గత కొంతకాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


