Marikavalasa Gurukulam Boys English Medium Residential School: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా మారికవలసలో గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది. గత మూడు రోజులుగా గిరిజన ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆ స్కూల్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ తెలిపారు. దీంతో గిరిజన ఆదివాసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేశారు.. విద్యార్థుల తరలింపు కూడా మొదలైంది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మారికవలసలోనే గురుకుల ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ కొనసాగింపు
RELATED ARTICLES


