హైదరాబాద్లో ఉద్యోగానికి రాజీనామా చేసిన 23 ఏళ్ల భావనా వర్ష స్వస్థలం విజయవాడకు బయల్దేరిన ప్రయాణం విషాదంగా ముగిసింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ సమీపంలోని ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. వారిలో భావనా వర్ష కూడా ఉన్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
HR ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంటికి బయల్దేరిన 23 ఏళ్ల భావన.. కోదాడ బస్సు ప్రమాదంలో దుర్మరణం
RELATED ARTICLES


