HomeBusinessఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ 3 రెట్లు పెంపు? రూ.7000 నుంచి రూ.21000 పెంచాలని NC-JCM...

ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ 3 రెట్లు పెంపు? రూ.7000 నుంచి రూ.21000 పెంచాలని NC-JCM డిమాండ్!

Bonus Ceiling Limit: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దసరా ధమాకా రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బోనస్ సీలింగ్ 3 రెట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బోనస్ లెక్కిస్తున్న గరిష్ఠ పరిమితి రూ.7000 కాకుండా 3 రెట్లు పెంచి రూ.21000గా లెక్కించాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ ఎన్‌సీ జేసీఎం డిమాండ్ చేసింది. ఉత్తర్వులు జారీ చేయాలని కేబినెట్ సెక్రెటరికీ వినతులు పంపించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments