ఏపీ లిక్కర్ స్కామ్.. నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కారుమూరి
ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన రూ. 87.7 కోట్ల ఆస్తులు జప్తు చేసిన విషయం తెలిసిందే.