HomeSportsగాలే విజయంతో WTC పాయింట్లలో భారత్ జంప్.. ఫైనల్ రూట్ మ్యాప్ ఇదే..!

గాలే విజయంతో WTC పాయింట్లలో భారత్ జంప్.. ఫైనల్ రూట్ మ్యాప్ ఇదే..!

గాలే టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో భారత్ తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో టీమిండియా పాయింట్ల పర్సంటేజ్ 48.14 నుంచి 53.33 శాతానికి మెరుగుపడింది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తర్వాత భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచులు ఆడాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments