HomeTELANGANAనల్లగొండ: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్.. స్కూల్‌‌లో చదివిన విద్యార్థులే హంతకులు!

నల్లగొండ: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్.. స్కూల్‌‌లో చదివిన విద్యార్థులే హంతకులు!

ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ హత్య నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమెను గొంతుకోసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పక్కా పథకం ప్రకారం హత్య చేసిన.. నిందితులు ఇంట్లో ఉండే నగదును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హత్య కేసులో తాజాగా కీలక విషయం బయటపడింది. ఆమెను చంపింది ఆ స్కూల్‌లో చదువుకున్న పదో తరగతి స్టూడెంట్స్ అని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఆ ఇద్దరు కోసం గాలిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments