శ్రీశైలంలో విషాద ఘటన - ప్రైవేట్ సత్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురి ఆత్మహత్య
శ్రీశైలంలోని ఒక సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.