HomeAndhra Pradeshగోవుల కోసం హైదరాబాద్ వాసి పెద్దమనసు.. టీటీడీకి రూ. కోటికి పైగా విరాళం..

గోవుల కోసం హైదరాబాద్ వాసి పెద్దమనసు.. టీటీడీకి రూ. కోటికి పైగా విరాళం..

టీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు హైదరాబాద్ వాసి కుంచాల మధురామ్ రెడ్డి కోటీ 11 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఈ విరాళం తాలూకు డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. ఈ సహకారం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments