ఖైదీలలో నేర ప్రవృత్తిని మార్చి వారిని పునరావాసం వైపు మళ్లించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పగటిపూట జైలు బయటకు వెళ్లి ఉద్యోగం లేదా పనులు చేసుకుని, ఉపాధి ద్వారా తమ కుటుంబాలను పోషించుకునేందుకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన సెంట్రల్ జైళ్లలో ఓపెన్, సెమీ-ఓపెన్ బ్యారక్స్ విధానం ద్వారా పగలు పనిచేసి సాయంత్రానికి తిరిగి జైలుకు వచ్చేలా ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేస్తోంది.
ఖైదీలు పగటిపూట బయటకెళ్లి సంపాదించుకునేందుకు అనుమతి: జార్ఖండ్ సర్కారు సంచలన నిర్ణయం
RELATED ARTICLES


